Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (11:55 IST)
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు. ఈయనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం రూ.12 లక్షల అపరాధం విధించింది. 
 
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలోభాగంగా, కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో జరగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమయ్యాడనే కారణంతో కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ 97 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది. 
 
అయితే, కాగా, కోహ్లీ కూడా బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. అంతేకాదు కేఎల్ రాహుల్ క్యాచ్‌ని రెండు సార్లు డ్రాప్ చేయడం ద్వారా కోహ్లీ విమర్శలను కూడా మూటకట్టుకున్నాడు. ఫలితంగా కేఎల్ రాహుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. 
 
మినిమమ్ ఓవర్ రేటుకు సంబంధించిన ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం జట్టు సారధి అయిన కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మొత్తాన్ని కోహ్లీ మ్యాచ్ ఫీజు నుంచి వసూలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments