Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి చేరుకున్న ధోనీ.. ఐపీఎల్‌కు దూరమవుతాడా? ఏంటి సంగతి?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (08:33 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాంచీ నుంచి చెన్నైకి శుక్రవారం బయల్దేరాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. గత మార్చి నుంచి రాంచీలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ధోనీ.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌నకి హాజరు కానున్నాడు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఈ నెల 20 తర్వాత అన్ని జట్లూ అక్కడికి వెళ్లనున్నాయి. రెండు రోజుల క్రితం ధోనీకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.
 
అయితే మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కి దూరం కానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ధోని వయసు దాదాపు 40గా ఉండటంతో ఐపీఎల్‌కు దూరమవుతున్నాడని.. ఇంకా ధోని వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే అతను ఐపీఎల్‌కి దూరం అయ్యే అవకాశం ఉంది అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. 
 
ధోనీ ఇటీవల ఒక భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని సమాచారం దీనితో ధోనీ ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ సమస్య వచ్చింది అని, అది పరిష్కారం అయ్యే విధంగా లేదు అని కాబట్టి ఐపిఎల్‌లో ధోని కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments