Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈలో అడుగుపెట్టిన విదేశీ స్టార్ క్రికెటర్లు!!

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (11:22 IST)
ధనిక క్రీడగా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో పాల్గొనే విదేశీ స్టార్ క్రికెటర్లు తమతమ ప్రాంతాల నుంచి యూఏఈలో అడుగుపెట్టారు. ముఖ్యంగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్లకు చెందిన ఆటగాళ్లు వివిధ ప్రాంఛైజీల తరపున ఆడుతారు. మొత్తం 21 మంది ఆసీస్‌, ఇంగ్లీష్‌ క్రికెటర్లు శనివారం బ్రిటన్‌ నుంచి ఇక్కడకు చేరుకున్నారు. వీరంతా తమ జట్లు ఆడే తొలి మ్యాచ్‌ నుంచే అందుబాటులో ఉండనున్నారు. 
 
స్టార్‌ ప్లేయర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, జోఫ్రా ఆర్చర్‌, జోస్‌ బట్లర్‌, ఇయాన్‌ మోర్గాన్‌, పాట్‌ కమిన్స్‌ తదితరులు యూకే నుంచి ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి యూఏఈకి వచ్చారు. ఆతిథ్య ఇంగ్లండ్‌, ఆసీస్‌ మధ్య జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో ఇరుజట్లకు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లందరూ పీపీఈ కిట్లు ధరించారు. 21 మంది ఆటగాళ్లు 36 గంటల పాటు క్వారంటైన్‌లో ఉంటారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

తర్వాతి కథనం
Show comments