Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్2019 : హైదరాబాద్ థ్రిల్లింగ్ విజయం

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (11:57 IST)
ఐపీఎల్ 12వ అంచె పోటీల్లో భాగంగా, శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ధేశించిన 199 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలివుండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
 
హైదరాబాద్ జట్టులో వార్నర్ 37 బంతుల్లో 69, 9ఫోర్లు, 2సిక్స్‌లు కొట్టగా, బెయిర్‌స్టో 28 బంతుల్లో 45, 6ఫోర్లు, సిక్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు. గోపాల్(3/27)కు మూడు వికెట్లు దక్కాయి. 
 
తొలుత సంజూ శాంసన్(55 బంతుల్లో 102 నాటౌట్, 10ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా, రహానే(49 బంతుల్లో 70, 4ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించాడు. రషీద్‌ఖాన్(1/24), నదీమ్ (1/36) ఒక్కో వికెట్ తీశారు. రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

తర్వాతి కథనం
Show comments