Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్‌పై ప్రీతి జింటా విమర్శలు.. కోచ్ బాధ్యతలు వీరూ వద్దనుకున్నాడా?

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కారణమని ఆ జట్టు యజమాని ప్రీతి జింటా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీ

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (15:23 IST)
ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కారణమని ఆ జట్టు యజమాని ప్రీతి జింటా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. 
 
పంజాబ్ జట్టుకు సెహ్వాగ్‍‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జట్టు ఓటమికి సెహ్వాగ్‌ను బాధ్యుడిని చేస్తూ జింటా విమర్శలు చేయడంతో వచ్చే ఏడాది జట్టు బాధ్యతలను నుంచి తప్పుకోవాలని సెహ్వాగ్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. 
 
రాజస్థాన్‌తో పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లో 158 పరుగులను చేధించలేక పరాజయం పాలైంది. ఏ ఒక్కరు జట్టును గెలుపు బాట పట్టించలేక పోయారు. దీంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఓటమితో అసహనానికి గురైన ప్రీతి జింటా.. కోచ్, మెంటర్ అయిన వీరుపై మండిపడిందని, ఓటమికి కారణాలు చెప్పినా ప్రీతి జింటా పదే పదే విమర్శలు చేసిందని.. దీంతో సెహ్వాగ్ జట్టు బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు జాతీయ మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

తర్వాతి కథనం
Show comments