Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్‌పై ప్రీతి జింటా విమర్శలు.. కోచ్ బాధ్యతలు వీరూ వద్దనుకున్నాడా?

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కారణమని ఆ జట్టు యజమాని ప్రీతి జింటా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీ

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (15:23 IST)
ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కారణమని ఆ జట్టు యజమాని ప్రీతి జింటా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. 
 
పంజాబ్ జట్టుకు సెహ్వాగ్‍‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జట్టు ఓటమికి సెహ్వాగ్‌ను బాధ్యుడిని చేస్తూ జింటా విమర్శలు చేయడంతో వచ్చే ఏడాది జట్టు బాధ్యతలను నుంచి తప్పుకోవాలని సెహ్వాగ్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. 
 
రాజస్థాన్‌తో పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లో 158 పరుగులను చేధించలేక పరాజయం పాలైంది. ఏ ఒక్కరు జట్టును గెలుపు బాట పట్టించలేక పోయారు. దీంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఓటమితో అసహనానికి గురైన ప్రీతి జింటా.. కోచ్, మెంటర్ అయిన వీరుపై మండిపడిందని, ఓటమికి కారణాలు చెప్పినా ప్రీతి జింటా పదే పదే విమర్శలు చేసిందని.. దీంతో సెహ్వాగ్ జట్టు బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు జాతీయ మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments