Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 ఓపెనింగ్ సెర్మనీ: జూ.ఎన్టీఆర్-తమన్నా పెర్ఫార్మ్ చేయనున్నారా?

ఐపీఎల్ 2018 క్రీడా పోటీలు శనివారం నాడు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. పొట్టి క్రికెట్ పోటీల ఓపెనింగ్ సెర్మనీ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. సుమారు 90 నిమిషాలు పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐతే ఈ కార్యక్రమ ప్రారం

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (19:20 IST)
ఐపీఎల్ 2018 క్రీడా పోటీలు శనివారం నాడు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. పొట్టి క్రికెట్ పోటీల ఓపెనింగ్ సెర్మనీ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. సుమారు 90 నిమిషాలు పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐతే ఈ కార్యక్రమ ప్రారంభంలో అలరించేందుకు సినీ స్టార్లు పాల్గొనడం మామూలే. 
 
ఈసారి ఓపెనింగ్ సెర్మనీలో పరిణితీ చోప్రా, శ్రద్ధా కపూర్ తదితర బాలీవుడ్ తారలు పాల్గొంటారని చర్చించుకున్నారు. ఐతే ఇప్పుడు మరో చర్చ కూడా స్టార్టయింది. అదేమిటంటే... తాజాగా ఐపీఎల్ 2018 తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జూనియర్ ఎన్టీఆర్, తమన్నాతో కలిసి ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయనున్నారని. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే శనివారం దాకా ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments