Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో 5న తలపడనున్న క్రికెట్ కొదమ సింహాలు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో తొలి మ్యాచ్ ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో తొలి మ్యాచ్ ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో... భారత్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాళ్లు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ ముందు వీరిద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని యువీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. గేల్‌ను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

తర్వాతి కథనం
Show comments