Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్10లోనూ ఫిక్సింగ్.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను బుకీలు కలిశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో మళ్లీ ఫిక్సింగ్ దుమారం రేగింది. ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో.. గుజరాత్ లయన్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు గుర్

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (12:34 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో మళ్లీ ఫిక్సింగ్ దుమారం రేగింది. ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో.. గుజరాత్ లయన్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు గుర్తించి, బీసీసీఐకి సమాచారం ఇచ్చారు. కాన్పూర్‌లోని ఓ హోటల్‌లో ముగ్గురు బుకీలు వచ్చి ఆటగాళ్లను కలుసుకున్నారని పోలీసులు బీసీసీఐ తెలిపారు. 
 
ఇంకా ఆ బుకీలను అరెస్ట్ చేశామని, వారి నుంచి రూ. 40 లక్షలు ప్లేయర్లకు అందాయని పోలీసులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ముగ్గురు బుకీల వద్ద విచారణ వేగవంతం చేశామని.. వారివద్ద మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామని బీసీసీఐ పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకూ ఆటగాళ్ల పేర్లను బయటకు వెల్లడించబోమని బీసీసీఐ వెల్లడించింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments