Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో ఆడే ఆసీస్ ఆటగాళ్లతో సత్సంబంధాలున్నాయ్: విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మంచి సంబందాలున్నట్లు భారత సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ధర్మశాల ముగిసిన అనంతరం.. ఆస్ట్రేలియా ఆటగాళ్లతో

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మంచి సంబందాలున్నట్లు భారత సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ధర్మశాల ముగిసిన అనంతరం.. ఆస్ట్రేలియా ఆటగాళ్లతో ఉన్న స్నేహబంధం ఇకపై లేదని.. చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ స్పందిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా జట్టులోని కొందరు క్రికెటర్లను ఉద్దేశించినవే కానీ.. అందరినీ ఉద్దేశించినవి కాదని చెప్పాడు. 
 
తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారనే ఉద్దేశంతోనే దీనిపై స్పందిస్తున్నానని.. ఇప్పటికీ పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తనకు మధ్య సత్సంబంధాలున్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. భవిష్యత్తులోనూ ఆసీస్ ఆటగాళ్లతో స్నేహం కొనసాగుతుందని వివరించాడు. కాగా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్ పూర్తయిన సందర్భంగా.. సిరీస్ ఆరంభించేందుకు ముందు ఆసీస్ క్రికెటర్లతో ఉన్న స్నేహభావం ఇప్పుడు లేదని కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

తర్వాతి కథనం
Show comments