Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌కు వివో సంస్థ స్పాన్సర్.. కేకేఆర్‌కి జియోనీ స్పాన్సర్.. చైనా కంపెనీల హవా

చైనాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. భారత క్రికెట్‌ను మాత్రం చైనా శాసిస్తోంది. ఐండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో వివో సంస్థ అధికారిక స్పాన్సర్‌‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌-10లో ఆర్‌సీబీ, కేకేఆ

Webdunia
చైనాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. భారత క్రికెట్‌ను మాత్రం చైనా శాసిస్తోంది. ఐండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో వివో సంస్థ అధికారిక స్పాన్సర్‌‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌-10లో ఆర్‌సీబీ, కేకేఆర్‌ జట్ల జెర్సీల హక్కుల కోసం జియోనీ సంస్థ రూ.75 కోట్లు ఖర్చు చేసిందట. కాగా, టీమిండియాకు స్పాన్సర్‌గా ఐదేళ్ల హక్కుల కోసం ఒపొ కంపెనీ రూ.1,079 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇక విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరుతో పాటు కోల్‌కతా (కేకేఆర్‌)కు జియోనీ ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. భారత్‌లో క్రికెట్‌, బాలీవుడ్‌ను ఓ ప్రత్యేక మతంగానే భావిస్తారని.. అలాంటి ప్రాశస్త్యమున్న ఐపీఎల్ ద్వారా ప్రచారం సంపాదించుకోవడం తమకు ముఖ్యమన్నారు. ఫ్యాన్స్‌తో పాటు తమకు కూడా దీపావళి పండగ వంటిది ఐపీఎల్ అని జియోనీ చీఫ్ అరవింద్ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త... ఆపై దొంగలు చంపేశారంటూ...

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్ - ఏడుగురు దుర్మరణం

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం

అధిక వడ్డీ ఆశ పేరుతో రూ.20 కోట్ల మోసం... వ్యక్తి పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

తర్వాతి కథనం
Show comments