Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌కు వివో సంస్థ స్పాన్సర్.. కేకేఆర్‌కి జియోనీ స్పాన్సర్.. చైనా కంపెనీల హవా

చైనాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. భారత క్రికెట్‌ను మాత్రం చైనా శాసిస్తోంది. ఐండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో వివో సంస్థ అధికారిక స్పాన్సర్‌‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌-10లో ఆర్‌సీబీ, కేకేఆ

Webdunia
చైనాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. భారత క్రికెట్‌ను మాత్రం చైనా శాసిస్తోంది. ఐండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో వివో సంస్థ అధికారిక స్పాన్సర్‌‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌-10లో ఆర్‌సీబీ, కేకేఆర్‌ జట్ల జెర్సీల హక్కుల కోసం జియోనీ సంస్థ రూ.75 కోట్లు ఖర్చు చేసిందట. కాగా, టీమిండియాకు స్పాన్సర్‌గా ఐదేళ్ల హక్కుల కోసం ఒపొ కంపెనీ రూ.1,079 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇక విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరుతో పాటు కోల్‌కతా (కేకేఆర్‌)కు జియోనీ ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. భారత్‌లో క్రికెట్‌, బాలీవుడ్‌ను ఓ ప్రత్యేక మతంగానే భావిస్తారని.. అలాంటి ప్రాశస్త్యమున్న ఐపీఎల్ ద్వారా ప్రచారం సంపాదించుకోవడం తమకు ముఖ్యమన్నారు. ఫ్యాన్స్‌తో పాటు తమకు కూడా దీపావళి పండగ వంటిది ఐపీఎల్ అని జియోనీ చీఫ్ అరవింద్ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments