Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాంబియాలో కలరా వ్యాప్తి: ఆస్పత్రిగా మారిన స్టేడియం.. 400మంది మృతి

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (13:38 IST)
Zambia Cholera
జాంబియాలో కలరా వ్యాప్తించింది దీంతో 400 మందికి పైగా మృతి చెందారు. ఈ వ్యాధి పదివేల మందికి పైగా సోకింది. ఫలితగా జాంబియాలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. ఇంకా రాజధాని నగరంలోని పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను చికిత్సా సదుపాయం కోసం వాడుతున్నారు.  జాంబియన్ ప్రభుత్వం తన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను సమీకరించింది. సామూహిక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
 
కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన డయేరియా ఇన్ఫెక్షన్, ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. జాంబియాలో వ్యాప్తి అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఈ వ్యాధితో 412 మంది మరణించారు. 10,413 కేసులు నమోదయ్యాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments