Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య: నిందితుడిని రోడ్డుపై అందరి ముందు కాల్చిపారేశారు..

మూడేళ్ల చిన్నారిని 41 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన ఘటన ఎమెన్‌లో చోటుచేసుకుంది. అయితే అతనికి కఠిన శిక్ష అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన 41 ఏ

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:01 IST)
మూడేళ్ల చిన్నారిని 41 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన ఘటన ఎమెన్‌లో చోటుచేసుకుంది. అయితే అతనికి కఠిన శిక్ష అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన 41 ఏళ్ల వ్యక్తి మొహ్మద్ అల్ మగరబిని ఎమెన్ రాజధాని సానాలోని ప్రధాన రోడ్డుపై పండుకుండబెట్టి.. రెండు చేతుల్ని వెనక్కి కట్టేశారు. ఆపై పోలీసులు వాడే ఏకే రకానికి చెందిన తుపాకీతో అతడిని కాల్చి పారేశారు. 
 
ముక్కుపచ్చలారని బాలిక పట్ల కిరాతకంగా వ్యవహరించిన 41 ఏళ్ల వ్యక్తిని వేలాది మంది ప్రజల మధ్య కఠినంగా శిక్షించారు. రోడ్డుపై  ప్రజలు చూస్తుండగా అతడిని కాల్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఆ దేశ మీడియా ఈ ఘటనను హైలైట్ చేసింది. ఇంకా షరియా చట్టాన్ని ఎమెన్‌లో అమలు పరిచినట్లు మీడియా పేర్కొంది. షరియా చట్టం ప్రకారం హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష పడాల్సిందేనని ఎమెన్ మీడియా వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments