Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ చిలుక పిల్లకు అరుదైన శస్త్రచికిత్స.. మెదడులో రంధ్రం...?

Webdunia
శనివారం, 11 మే 2019 (13:49 IST)
న్యూజిలాండ్‌లో పుట్టి 56 రోజులే అయిన చిలుక పిల్లకు.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మెదడులో అరుదైన శస్త్రచికిత్సను చేశారు.. ఆ దేశ వెటనరీ వైద్యులు.


న్యూజిలాండ్‌లో మాత్రమే పెరిగే కాకాపో రకానికి చెందిన చిలుకలు ప్రస్తుతం 144 మాత్రమే వున్నాయి. న్యూజిలాండ్‌కు దక్షిణ ప్రాంతంలోని గాడ్‌ఫిష్ దీవిలో దొరికిన కాకాపో రకానికి చెందిన చిలుక పిల్లకు వైద్యులు అరుదైన చికిత్స చేశారు. 
 
ఆ చిలుక పిల్ల మెదడులో గాయం ఏర్పడటంతో వెటనరీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ చిలుక పిల్ల మెదడులో రంధ్రం వుండటాన్ని గమనించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేశారు. ఈ చిలుకలు రాత్రిపూట మాత్రమే అటవీ ప్రాంతాల్లో సంచరిస్తాయని.. ప్రొఫెసర్ కార్టెల్ తెలిపారు. ఈ శస్త్రచికిత్స కోసం కివీస్ విమాన శాఖ చిలుక పిల్లను వైల్డ్ బేస్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎలాంటి రుసుమును తీసుకోలేదని కార్టెల్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments