Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ చిలుక పిల్లకు అరుదైన శస్త్రచికిత్స.. మెదడులో రంధ్రం...?

Webdunia
శనివారం, 11 మే 2019 (13:49 IST)
న్యూజిలాండ్‌లో పుట్టి 56 రోజులే అయిన చిలుక పిల్లకు.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మెదడులో అరుదైన శస్త్రచికిత్సను చేశారు.. ఆ దేశ వెటనరీ వైద్యులు.


న్యూజిలాండ్‌లో మాత్రమే పెరిగే కాకాపో రకానికి చెందిన చిలుకలు ప్రస్తుతం 144 మాత్రమే వున్నాయి. న్యూజిలాండ్‌కు దక్షిణ ప్రాంతంలోని గాడ్‌ఫిష్ దీవిలో దొరికిన కాకాపో రకానికి చెందిన చిలుక పిల్లకు వైద్యులు అరుదైన చికిత్స చేశారు. 
 
ఆ చిలుక పిల్ల మెదడులో గాయం ఏర్పడటంతో వెటనరీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ చిలుక పిల్ల మెదడులో రంధ్రం వుండటాన్ని గమనించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేశారు. ఈ చిలుకలు రాత్రిపూట మాత్రమే అటవీ ప్రాంతాల్లో సంచరిస్తాయని.. ప్రొఫెసర్ కార్టెల్ తెలిపారు. ఈ శస్త్రచికిత్స కోసం కివీస్ విమాన శాఖ చిలుక పిల్లను వైల్డ్ బేస్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎలాంటి రుసుమును తీసుకోలేదని కార్టెల్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments