Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతి చెందిన శోకంలో పొటాటో చిప్స్ తిని.. 160 కేజీలు పెరిగింది..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (14:58 IST)
బ్రిటన్‌లో నివసిస్తున్న ఓ మహిళ 160 కేజీల బరువుతో నానా తంటాలు పడుతోంది. శరీరంలో కొవ్వు కరిగిపోయినా.. చర్మం వదులుగా మిగిలిపోవడంతో ఇబ్బందులు పడుతుంది. ఈ తంటా తండ్రి మరణానికి తర్వాతే వచ్చిందని బాధిత మహిళ చెప్తోంది.


వివరాల్లోకి వెళితే.. తన 24 ఏళ్ల వయస్సులో తన ప్రేమికునితో కలిసి స్టెఫ్ అనే మహిళ స్పెయిన్‌కు ట్రిప్పేసింది. ఆ రోజున ఆయన తండ్రి ఆలన్‌కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. కానీ అదే రోజున స్టెఫ్‌కు తల్లి ఫోన్ చేయడం.. తండ్రి ఇకలేరని చెప్పడంతో స్టెఫ్ షాక్ తింది. 
 
సాధారణంగా ఎవరైనా మృతి చెందితే శోకంలో ఆహారం తీసుకోవడం మానేయడం చూసేవుంటాం. కానీ స్టెఫ్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. తండ్రి మరణించిన శోకంలో పొటాటో చిప్స్‌ను అదేపనిగా స్టెఫ్ లాగించింది.

ఇలా రెండేళ్ల పాటు పొటాటో చిప్స్‌ను తినడాన్ని బాగా అలవాటు చేసుకున్న స్టెఫ్.. దానికి బానిసగా మారిపోయింది. దీంతో 160 కిలోలు పెరిగింది. ఆపై తల్లి ఇచ్చిన సూచనల మేరకు వ్యాయామాలు చేసింది. ఆపై బరువు తగ్గినా.. కొవ్వు కరిగినా.. చర్మం వదులుగా వుండటంతో స్టెఫ్ ఇబ్బంది పడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments