Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవకాయ్‌తో తంటా.. గొంతులో ఇరుక్కున్న టెంక.. ఆ మహిళకు ఏమైంది?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (22:18 IST)
ఆవకాయ్ ఓ మహిళను ఆస్పత్రి పాలు చేసింది. మామిడి పచ్చడి తినడం వల్ల గొంతుకు గాయం అయ్యింది. ఆస్పత్రికి వెళ్లినా ఆమెను వైద్యులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే గొంతు నొప్పితో ఆ మహిళ నానా తంటాలు పడింది. చివరికి నాలుగు రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రికి వెళ్తే.. ఆమె పరిస్థితి సీరియస్‌గా పరిగణించారు. 
 
సీటీ స్కాన్ తీస్తే.. గొంతులో మామిడి టెంక ఇరుక్కుని ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో ఆ 57 ఏళ్ల మహిళకు అత్యవసరంగా సర్జరీ చేసి టెంకను గొంతు నుంచి బయటకి తీశారు. దీంతో వారం తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తొలుత ఆస్పత్రికి వచ్చిన ఆమెను వైద్యులు నిర్లక్ష్యం చేశారని సదరు బాధితురాలు ఆరోపించింది. 
 
అయితే ఆస్పత్రి నిర్వాకం క్షమాపణలు చెప్పడంతో పాటు ఆస్పత్రి మార్గదర్శకాలను కూడా సవరించారు. ఈ వింత సంఘటన బ్రిటన్‌లో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments