Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవకాయ్‌తో తంటా.. గొంతులో ఇరుక్కున్న టెంక.. ఆ మహిళకు ఏమైంది?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (22:18 IST)
ఆవకాయ్ ఓ మహిళను ఆస్పత్రి పాలు చేసింది. మామిడి పచ్చడి తినడం వల్ల గొంతుకు గాయం అయ్యింది. ఆస్పత్రికి వెళ్లినా ఆమెను వైద్యులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే గొంతు నొప్పితో ఆ మహిళ నానా తంటాలు పడింది. చివరికి నాలుగు రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రికి వెళ్తే.. ఆమె పరిస్థితి సీరియస్‌గా పరిగణించారు. 
 
సీటీ స్కాన్ తీస్తే.. గొంతులో మామిడి టెంక ఇరుక్కుని ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో ఆ 57 ఏళ్ల మహిళకు అత్యవసరంగా సర్జరీ చేసి టెంకను గొంతు నుంచి బయటకి తీశారు. దీంతో వారం తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తొలుత ఆస్పత్రికి వచ్చిన ఆమెను వైద్యులు నిర్లక్ష్యం చేశారని సదరు బాధితురాలు ఆరోపించింది. 
 
అయితే ఆస్పత్రి నిర్వాకం క్షమాపణలు చెప్పడంతో పాటు ఆస్పత్రి మార్గదర్శకాలను కూడా సవరించారు. ఈ వింత సంఘటన బ్రిటన్‌లో జరిగింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments