Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ డోక్లాం రచ్చం.. సైనికుల గస్తీ మధ్య రహదారి విస్తరణ పనులు

భార‌త్, చైనా మ‌ధ్య చెల‌రేగిన డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఇటీవ‌లే స‌మ‌సిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, అక్క‌డినుంచి ర‌హ‌దారి విస్త‌ర‌ణకు ఉపయోగించే యంత్రాలను, పరికరాలను కూడా చైనా తీసుకెళ్లింది. దీ

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (07:29 IST)
భార‌త్, చైనా మ‌ధ్య చెల‌రేగిన డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఇటీవ‌లే స‌మ‌సిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, అక్క‌డినుంచి ర‌హ‌దారి విస్త‌ర‌ణకు ఉపయోగించే యంత్రాలను, పరికరాలను కూడా చైనా తీసుకెళ్లింది. దీంతో సమస్య సమసిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
కానీ, చైనా తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టింది. డోక్లాంకి 10 కిలోమీటర్ల దూరంలో మరో రహదారి విస్తరణ పనులను చేప‌ట్టింది. చైనా రోడ్డు నిర్మిస్తోన్న‌ ప్రాంతానికి దాదాపు 500 మంది చైనా సైనికులు ఇప్పటికే వచ్చేసి గస్తీ కాస్తున్నారు.
 
ఆ ప్రాంతం నుంచి ఇటీవ‌ల వెన‌క్కు తీసుకెళ్లిన రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే సామగ్రినే మ‌ళ్లీ వినియోగిస్తూ చైనా రోడ్డు ప‌నులు చేప‌డుతోంద‌ని నిఘావర్గాలు చెప్పాయి. దీని ద్వారా ఆ వివాదాస్పద ప్రాంతం త‌మ‌దేన‌ని చెప్పేందుకు చైనా మరోసారి ప్రయత్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై భారత్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments