Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో రక్తనదులు పారిస్తాం- ఐసిస్ స్ట్రాంగ్ వార్నింగ్.. నెట్లో 30 నిమిషాల వీడియో

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐస్ ఉగ్రమూకల నుంచి చైనాకు ''రక్తనదులు పారిస్తాం'' అనే హెచ్చరికలు వచ్చాయి. చైనాలోని ఉఘుర్ తెగకు చెందిన ముస్లింలు కొందరు సిరియాలోని ఐఎస్ శిబిరాల్లో శిక్షణ పొందారని.. తాము కలీ

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (13:59 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐస్ ఉగ్రమూకల నుంచి చైనాకు ''రక్తనదులు పారిస్తాం'' అనే హెచ్చరికలు వచ్చాయి.
చైనాలోని ఉఘుర్ తెగకు చెందిన ముస్లింలు కొందరు సిరియాలోని ఐఎస్ శిబిరాల్లో శిక్షణ పొందారని.. తాము కలీఫా సిపాయిలం వస్తున్నాం అంటూ హెచ్చరించారు. మీకు మా భాష అర్థం కాకపోవచ్చు. అందుకే ఆయుధాల భాషలోనే అర్థం చేయిస్తామని ఐఎస్ హెచ్చరించింది. 
 
ఇంకా తమపై జరిపిన అకృత్యాలకు, పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం.. చైనా గడ్డపై నెత్తురు నదుల్లా పారుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన 30 నిమిషాల వీడియో కూడా నెట్లో హల్ చల్ చేస్తోంది. 
 
ఇకపోతే.. ఉగ్రవాదం పట్ల పట్టించుకోకుండా.. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రయత్నాలకు అడ్డుపడుతున్న డ్రాగన్ దేశానికి ఐస్ నుంచి హెచ్చరికలు రావడంతో మొచ్చమటలు పట్టడం ఖాయమని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments