Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

ఐవీఆర్
బుధవారం, 7 మే 2025 (23:19 IST)
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
 
ఒకానొక సమయంలో పాక్ పౌరుల్లో చాలామంది తమకు కూడా మోడీ లాంటి ప్రధాని కావాలంటూ బాహాటంగానే చెప్పేశారంటే అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఎంతమేరకు వున్నదో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ భూభాగంలో 40 శాతం వున్న బెలూచిస్తాన్, తాము పాకిస్తాన్ దేశంతో కలిసి వుండబోమనీ, తమకు ప్రత్యేక దేశం కావాలంటూ చాలా ఏళ్లుగా కొట్లాడుతోంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందంటున్నారు నిపుణులు.
 
పాకిస్తాన్ దేశం నుంచి విడిపోయి సంతోషకరమైన జీవనం సాగించాలని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు భారతదేశం మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియా మద్దతుతో పాకిస్తాన్ దేశం నుంచి తమ ముక్కను తాము తన్నుకెళ్లేందుకు బెలూచిస్తాన్ సిద్ధంగా వున్నట్లు సమాచారం. కనుక వచ్చే 48 గంటల్లో యుద్ధం మాట దేవుడెరుగు పాకిస్తాన్ విచ్ఛిన్నం కాకుండా వుంటే చాలన్న ధోరణిలో అక్కడివారు వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments