Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 మంది ఇథియోపియన్ క్రైస్తవుల హతం: వైట్ హౌస్ ఖండన!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:14 IST)
ఐసిస్ ఉగ్రవాదులు ఇటీవలే లిబియాలో 28 మంది ఇథియోపియన్ క్రైస్తవులను చంపుతున్న వీడియోలను విడుదల చేసింది. బందీలుగా పట్టుకున్న రెండు బృందాల్లోని వారి ప్రాణాలు తీస్తుండగా తీసిన 29 నిమిషాల నిడివి గల వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు. క్రైస్తవులు ముస్లీంలను మతమార్పిడి చేసుకోవాలని ముసుగు ధరించిన సాయుధ ఉగ్రవాది హెచ్చరిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.
 
ముసుగు ధరించిన ఉగ్రవాదులు 12 మంది క్రైస్తవ బందీలను సముద్ర తీర ప్రాంతంలో తలలు నరికేస్తున్న వీడియో తీశారు. 16 మందిని ఎడారి ప్రాంతంలో తుపాకులతో కాల్చి చంపేసిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. 28 మంది ఇథియోపియా క్రైస్తవులను దారుణంగా చంపేసిన ఐసిస్ తీరును వైట్ హౌస్ ఆదివారం నాడు తీవ్రంగా ఖండించింది.

 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments