Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీని పేల్చేస్తా.. సూసైడ్ బాంబర్ జాకెట్‌తో పాక్ సింగర్.. ఫోటో వైరల్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (15:13 IST)
పాకిస్తాన్ సింగర్ రబీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రబీ భారత ప్రధాని మోదీపై మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మోదీని పేల్చేస్తానంటూ ‘సూసైడ్ బాంబర్’ జాకెట్ వేసుకుని ట్విట్టర్లో ఫొటో షేర్ చేసింది. తాను కశ్మీరీ బిడ్డనని, మోడీని హిట్లర్ తో పోలుస్తూ ట్వీట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసి కొందరు పాకిస్థానీలు మెచ్చుకుంటే.. మరికొందరు పాకిస్థాన్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నావని తిట్టిపోస్తున్నారు. 
 
అయితే మోదీని పేల్చేస్తానన్న పాక్ సింగర్‌పై భారతీయులు ఫైర్ అవుతున్నారు. "ఇది నీ నేషనల్ డ్రెస్ కదా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు. పాక్ డెవలప్ చేసిన ప్రత్యేకమైన డ్రెస్‌ని ప్రపంచమంతా చూస్తోందంటూ ఫైర్ అవుతున్నారు. కాగా లాహోర్‌కు చెందిన ఈ సింగర్ ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి కాశ్మీ‌పై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments