Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోకుండా అల్లరి చేస్తున్నారని.. బిడ్డలకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన అమ్మ...

నిద్రపోకుండా అమాంతం అల్లరి చేస్తున్నారని అమెరికాకు చెందిన ఓ మహిళ తన పిల్లలకు మత్తు ఇంజెక్షన్ వేసింది. ఆపై పిల్లలు హ్యాపీగా నిద్రపోయారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా వాషింగ్టన్‌కు చెందిన అష్లీ అనే మహిళ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (14:05 IST)
నిద్రపోకుండా అమాంతం అల్లరి చేస్తున్నారని అమెరికాకు చెందిన ఓ మహిళ తన పిల్లలకు మత్తు ఇంజెక్షన్ వేసింది. ఆపై పిల్లలు హ్యాపీగా నిద్రపోయారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా వాషింగ్టన్‌కు చెందిన అష్లీ అనే మహిళకు ముగ్గురు సంతానం. 6,4,2 వయస్సుల్లో ఉన్న ఈ పిల్లలు నిద్రపోయేందుకు మారాం చేశారు. ఇల్లంతా అల్లరి చేశారు. 
 
అయితే పిల్లలకు స్టోరీలు చెప్పి నిద్రించకుండా అష్లీ ఏం చేస్తుందో తెలుసా? ముగ్గురికీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో హ్యాపీగా ముగ్గురు పిల్లలు నిద్రించారు. ఇలా కన్నబిడ్డలకే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి నిద్రపుచ్చడంపై బాలల సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కన్నతల్లిగా నడుచుకోవాల్సిన ఆ మహిళ అమానుషంగా ప్రవర్తించడంపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అష్లీని అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments