Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌: సముద్రం మధ్యలో ఓడ.. మంటలు.. 120 ప్రయాణీకుల సంగతేంటి?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (10:45 IST)
Ship
ఫిలిప్పీన్స్‌లోని ఓ ద్వీపానికి వెళ్తున్న ఓడలో మంటలు చెలరేగాయి. ఫిలిప్పీన్స్ చుట్టూ కొన్ని ద్వీపాలు ఉన్నప్పటికీ, చాలా మంది పర్యాటకులు దీవులను అన్వేషించడానికి క్రూయిజ్‌లు తీసుకుంటారు. ఫిలిప్పీన్స్‌లో అనేక చిన్న-స్థాయి షిప్పింగ్ సేవలు ఉన్నాయి. వాటి నిర్వహణ ప్రమాణాలు పేలవంగా ఉన్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
ఈ సందర్భంలో, ఫిలిప్పీన్స్‌లోని సిక్విజోర్ నుండి బోహోల్ ప్రావిన్స్‌కు 120 మంది ప్రయాణికులు, కొంతమంది సిబ్బందితో బయలుదేరిన లగ్జరీ షిప్ ఎస్ప్రెంజా స్టార్‌లో తెల్లవారుజామున సముద్రం మధ్యలో అకస్మాత్తుగా మంటలు చెలరేగింది. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో మృతుల వివరాలు తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments