ఫిలిప్పీన్స్‌: సముద్రం మధ్యలో ఓడ.. మంటలు.. 120 ప్రయాణీకుల సంగతేంటి?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (10:45 IST)
Ship
ఫిలిప్పీన్స్‌లోని ఓ ద్వీపానికి వెళ్తున్న ఓడలో మంటలు చెలరేగాయి. ఫిలిప్పీన్స్ చుట్టూ కొన్ని ద్వీపాలు ఉన్నప్పటికీ, చాలా మంది పర్యాటకులు దీవులను అన్వేషించడానికి క్రూయిజ్‌లు తీసుకుంటారు. ఫిలిప్పీన్స్‌లో అనేక చిన్న-స్థాయి షిప్పింగ్ సేవలు ఉన్నాయి. వాటి నిర్వహణ ప్రమాణాలు పేలవంగా ఉన్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
ఈ సందర్భంలో, ఫిలిప్పీన్స్‌లోని సిక్విజోర్ నుండి బోహోల్ ప్రావిన్స్‌కు 120 మంది ప్రయాణికులు, కొంతమంది సిబ్బందితో బయలుదేరిన లగ్జరీ షిప్ ఎస్ప్రెంజా స్టార్‌లో తెల్లవారుజామున సముద్రం మధ్యలో అకస్మాత్తుగా మంటలు చెలరేగింది. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో మృతుల వివరాలు తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments