Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. కరోనా టెస్టుకు రూ.15వేలు.. పాజిటివ్‌కు రూ.75వేలు

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (22:31 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కరోనాను అరికట్టేందుకు  సంచలన నిర్ణయం తీసుకుంది.
 
కరోనా అనుమానితులు టెస్ట్ చేయించుకుంటే వారికి రూ.15వేలు చెల్లించనున్నట్లు విక్టోరియా ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా టెస్ట్ చేసుకున్న తరవాత పాజిటివ్ వస్తే వారికి భారత కరెన్సీ ప్రకారం రూ. 79,586 చెల్లిస్తామని ప్రకటించింది. 
 
అయితే కొన్ని షరతులను కూడా ప్రభుత్వం విధించింది. కరోనా విజృంభణ సమయంలోను ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. కానీ వారికి ఇదివరకు ఎలాంటి వ్యాధులు ఉండకూడదని స్పష్టం చేసింది. 
 
పాజిటివ్ వచ్చినవారు వారి పే స్లిప్‌లను సమర్పించాలని తెలిపింది. కాగా కరోనా పరీక్షలు చేయించుకున్నవారు ఇంట్లో ఉండకుండా బయటకు వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments