Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. కరోనా టెస్టుకు రూ.15వేలు.. పాజిటివ్‌కు రూ.75వేలు

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (22:31 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కరోనాను అరికట్టేందుకు  సంచలన నిర్ణయం తీసుకుంది.
 
కరోనా అనుమానితులు టెస్ట్ చేయించుకుంటే వారికి రూ.15వేలు చెల్లించనున్నట్లు విక్టోరియా ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా టెస్ట్ చేసుకున్న తరవాత పాజిటివ్ వస్తే వారికి భారత కరెన్సీ ప్రకారం రూ. 79,586 చెల్లిస్తామని ప్రకటించింది. 
 
అయితే కొన్ని షరతులను కూడా ప్రభుత్వం విధించింది. కరోనా విజృంభణ సమయంలోను ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. కానీ వారికి ఇదివరకు ఎలాంటి వ్యాధులు ఉండకూడదని స్పష్టం చేసింది. 
 
పాజిటివ్ వచ్చినవారు వారి పే స్లిప్‌లను సమర్పించాలని తెలిపింది. కాగా కరోనా పరీక్షలు చేయించుకున్నవారు ఇంట్లో ఉండకుండా బయటకు వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments