Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనెజులా అధ్యక్షుడిపై డ్రోన్లతో దాడి.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురో శనివారం హత్యయత్నం జరిగింది. ఆయనపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ దేశ నేషనల్ గార్డ్స్ 81వ యానివర్శిరీ కార్యక్రమం జరి

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (14:12 IST)
వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురో శనివారం హత్యయత్నం జరిగింది. ఆయనపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ దేశ నేషనల్ గార్డ్స్ 81వ యానివర్శిరీ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
 
నికోలస్ ఉన్న ప్రాంగణంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి పేలుడు పదార్థాలు నింపిన డ్రోన్లు పేలాయి. ఈ డ్రోన్ల దాడి నుంచి అధ్యక్షుడు నికోలస్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే పేలుడు పదార్థాలు అంత శక్తివంతమైనవి కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్ధానిక మీడియా తెలిపింది. 
 
ఈ డ్రోన్ల దాడి ఖచ్చితంగా పొరుగు దేశమైన కొలంబియా, కొంతమంది అమెరికా ఫైనాన్సర్లు పనేనని అధ్యక్షుడు నికోలస్ మాదురో అంటున్నారు. ఈ దాడిలో ప్రమేయమున్న అనుమానితులను ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరికొందరిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించే పనిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణకు మాదురో ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments