Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి ఉద్యమానికి అమెరికా తెలుగు ఎన్ఆర్ఐ అసోషియేషన్ మద్దతు

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (08:16 IST)
అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరంలో తెలుగు ఎన్ఆర్ఐ అసోషియేషన్ అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపింది.  ప్లకార్డులు చేతపట్టి 'జై అమరావతి.. ఆంధ్రులంతా ఒక్కటే...ఆంధ్రుల రాజధాని ఒక్కటే, అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ' నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ... 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం, 3 రాజధానుల వల్ల  ప్రభుత్వానికి ఖర్చు తప్ప  ప్రజలకు ప్రయోజనం శూన్యం. ఒక రాజధానితోనే రాష్ర్టాభివృద్ది సాధ్యం.

200 రోజులకు పైగా  అలుపెరగక అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులకు అభినందనలు. రాజధానికి భూములిచ్చిన రైతులకు మేం అండగా ఉంటాం.

అమరావతే రాజధానిగా ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అమరావతి ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments