Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి మృతి.. ఏమైందంటే?

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (23:15 IST)
జన్యుమార్పిడితో పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. టెర్మినల్ హార్ట్ డిసీజ్‌తో బాధపడుతున్న డేవిడ్ బెన్నెట్, 57 అనే వ్యక్తికి జనవరి 7న పంది గుండెను అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత రెండు నెలలు జీవించాడు. పంది గుండెను అమర్చినా అతని ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతని కుటుంబానికి మేము మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ బార్ట్లీ పి. గ్రిఫిత్ అన్నారు. మిస్టర్ బెన్నెట్ తన ధైర్యం, జీవించాలనే దృఢ సంకల్పం కోసం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలచే ప్రశంసలు పొందాడు.  
 
శస్త్రచికిత్స తర్వాత, మార్పిడి చేయబడిన గుండె చాలా వారాలపాటు ఎటువంటి తిరస్కరణ సంకేతాలు లేకుండా చాలా బాగా పనిచేసింది. బెన్నెట్ తన కుటుంబంతో సమయాన్ని వెచ్చించగలిగాడు. బలాన్ని తిరిగి పొందేందుకు శారీరక చికిత్సలో పాల్గొనగలిగాడు. కానీ అనారోగ్యం కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments