Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో కవల పిల్లలతో పాటు దంపతుల మృతి.. ఏమైంది?

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (21:30 IST)
అమెరికాలో భారతీయులపై దాడి ఒకవైపు.. మరణాలు మరోవైపు పెరిగిపోతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలో భారతీయ-అమెరికన్ కుటుంబం శవమై కనిపించింది. ఇందులో కవలపిల్లలు వుండటం దారుణం. 
 
వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 13న కాలిఫోర్నియాలోని శాన్ మాటియోలోని ఇద్దరు పిల్లలతో సహా నలుగురితో కూడిన భారతీయ-అమెరికన్ కుటుంబం శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు.
 
 సాన్ మాటియో పోలీస్ డిపార్ట్‌మెంట్ బాధితుల్లో ఇద్దరు తుపాకీ గాయాలతో బాధపడ్డారని, మిగిలిన ఇద్దరి మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. మృతులను ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అతని భార్య ఆలిస్ ప్రియాంక (40), వారి కవల పిల్లలుగా గుర్తించారు. విషాదకరంగా, ఇద్దరు పిల్లలు పడకగదిలో చనిపోయారు. వారి మరణానికి కారణం ఇంకా విచారణలో ఉంది. 
 
బాత్‌రూమ్‌లో గన్‌షాట్‌ల కారణంగా దంపతులు మరణించారు. బాత్‌రూమ్‌లో 9 ఎంఎం పిస్టల్, లోడ్ చేసిన మ్యాగజైన్ కూడా కనుగొనబడ్డాయని శాన్ మాటియో పోలీసులు తెలిపారు. 
 
భారతీయ-అమెరికన్ దంపతులు ఐటీ నిపుణులు. ఆనంద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేయగా, ఆలిస్ సీనియర్ అనలిస్ట్‌గా పనిచేశారు. ఆమె రెండేళ్ల క్రితం శాన్ మాటియో కౌంటీకి మారింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments