Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశంలో ఎందుకున్నావ్.. నీ దేశం వెళ్లిపో... సిక్కు వ్యక్తిపై అమెరికాలో కాల్పులు

అమెరికాలో భారతీయ సిక్కు వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మా దేశంలో ఎందుకుంటున్నావ్... నీ దేశంలో వెళ్లిపో అంటూ హెచ్చరిస్తూ కాల్పులు జరిపారు. అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు టెక్కీ

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (10:31 IST)
అమెరికాలో భారతీయ సిక్కు వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మా దేశంలో ఎందుకుంటున్నావ్... నీ దేశంలో వెళ్లిపో అంటూ హెచ్చరిస్తూ కాల్పులు జరిపారు. అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు టెక్కీ శ్రీనివాస్‌ కూచిభోట్ల మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయి. 39 యేళ్ల బాధితుడు (సిక్కు వ్యక్తి) కెంట్‌లోని ఈస్ట్ హిల్స్‌లో తన వాహనంలో వెళ్తుండగా కాల్పులు జరిగాయి. 
 
అతను వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చాడని కెంట్ పోలీసులకు బాధితుడు చెప్పారు. ఈ దేశం వదిలి వెళ్లాలని తనతో నిందితుడు చెప్పాడని, ఆ తర్వాత కాల్చాడని చెప్పారు. నిందితుడు 6 అడుగుల పొడవు ఉన్నాడని, మాస్క్ ధరించాడని బాధితుడు పోలీసులకు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు కెంట్ పోలీసులు ఎఫ్‌బీఐ సహకారం కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments