Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యం అకృత్యాలకు ఒళ్లుమండిన కాశ్మీర్ బంధుగణ ఆగ్రహమే యూరీపై దాడి : నవాజ్ షరీఫ్

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోమారు భారత్‌పై నోరు పారేసుకున్నారు. కాశ్మీర్‌ లోయలో భారత సైన్యం అకృత్యాలు నానాటికీ హెచ్చుమీరిపోతున్నాయనీ ఆరోపించారు. ముఖ్యంగా.. యురీ ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడికి

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (15:55 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోమారు భారత్‌పై నోరు పారేసుకున్నారు. కాశ్మీర్‌ లోయలో భారత సైన్యం అకృత్యాలు నానాటికీ హెచ్చుమీరిపోతున్నాయనీ ఆరోపించారు. ముఖ్యంగా.. యురీ ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడికి... కాశ్మీర్ ప్రాంతంలో భారత సైన్యం అకృత్యాలకు ఒళ్లుమండిన ప్రజలే కారణమని వ్యాఖ్యానించారు.
 
న్యూయార్క్ నుంచి ఇస్లామాబాద్‌కు తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో లండన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. "కాశ్మీర్‌లో ప్రజలపై భారత్ పాల్పడుతున్న హింసపై స్పందించిన బాధితుల బంధుగణం యూరీపై దాడి చేసింది. మరణించిన, చూపు కోల్పోయిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరి ఆగ్రహమే యూరీ దాడి. ఇండియా మాత్రం విచారణ జరపకుండానే పాకిస్థాన్ పై నిందలేస్తోంది. ఇది బాధ్యతారాహిత్యం. దాటి జరిగిన గంటల్లోనే అది పాకిస్థాన్ పనేనని ఎలా చెబుతారు?" అంటూ నవాజ్ ప్రశ్నించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments