Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకు నడిపే విమానాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (13:29 IST)
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై - అమెరికాల మధ్య నడిచే విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఈ మేరకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ సర్వీసెస్ అత్యవసర ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ తరహా ఆదేశాలు జారీచేయడానికి కారణాలు లేకపోలేదు.
 
గత కొన్ని రోజులుగా అమెరికా - ఇరాన్‌ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ట్రేడ్‌వార్ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాకు చెందిన డ్రోన్ ఒకటి తమ భూభాగంలోకి ప్రవేశించిందని ఇరాన్ పేర్కొని, ఆ డ్రోన్‌ను కూల్చివేసింది. దీంతో అమెరికా - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త ఆదేశాలు నెలకొన్నాయి. 
 
ఈ కారణంగా ఇరాన్ గగనతలం మీదుగా అమెరికా విమానాలు వెళ్లొద్దని ఫెడరల్ ఏవియేషన్ విభాగం ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా ముంబై - అమెరికాల మధ్య నడిచే విమానాలను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధికారులు వెల్లడించారు. 
 
పైగా, ప్రయాణికులు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌తో పాటు అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్‌లు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించే అన్ని విమాన సర్వీసులను రద్దు చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments