ముంబైకు నడిపే విమానాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (13:29 IST)
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై - అమెరికాల మధ్య నడిచే విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఈ మేరకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ సర్వీసెస్ అత్యవసర ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ తరహా ఆదేశాలు జారీచేయడానికి కారణాలు లేకపోలేదు.
 
గత కొన్ని రోజులుగా అమెరికా - ఇరాన్‌ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ట్రేడ్‌వార్ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాకు చెందిన డ్రోన్ ఒకటి తమ భూభాగంలోకి ప్రవేశించిందని ఇరాన్ పేర్కొని, ఆ డ్రోన్‌ను కూల్చివేసింది. దీంతో అమెరికా - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త ఆదేశాలు నెలకొన్నాయి. 
 
ఈ కారణంగా ఇరాన్ గగనతలం మీదుగా అమెరికా విమానాలు వెళ్లొద్దని ఫెడరల్ ఏవియేషన్ విభాగం ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా ముంబై - అమెరికాల మధ్య నడిచే విమానాలను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధికారులు వెల్లడించారు. 
 
పైగా, ప్రయాణికులు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌తో పాటు అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్‌లు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించే అన్ని విమాన సర్వీసులను రద్దు చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments