Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. టాంజానియాలో కొత్త వ్యాధి.. రక్తపు వాంతులు.. 15మంది మృతి

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:36 IST)
Tanzania
కరోనా మహమ్మారి తరువాత అనేక కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా న్యూ స్ట్రెయిన్ బ్రిటన్ ను, అటు దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేస్తున్నది. బ్రెజిల్ లోనూ కొత్త స్ట్రెయిన్ తో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక ఇప్పుడు ఆఫ్రికా దేశం టాంజానియాలో ఓ కొత్త వ్యాధి భయపెడుతుంది. టాంజానియాలోని ఎంబేయా ప్రాంతంలోని ప్రజలు రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. 
 
ఇలా రక్తంతో కూడిన వాంతులు చేసుకున్న గంటలోగా మరణిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఆ ఎంబెయా ప్రాంతానికి ప్రత్యేక వైద్యబృందాలను పంపి వ్యాధిపై పరిశోధన చేస్తున్నారు. 
 
ఇప్పటి వరకు ఈ కొత్త వ్యాధితో 15 మంది మరణించగా, 50 మందికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యశాఖ తెలిపింది. అయితే, ఈ వింత వ్యాధి మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందలేదని, శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తున్నట్టు టాంజానియా వైద్యశాఖ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments