Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితాలు - రిషి సునక్ గెలిచేనా?

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (13:16 IST)
బ్రిటన్ దేశ తదుపరి ప్రధానమంత్రి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గత కొన్ని రోజులుగా సాగుతూ వచ్చిన ఈ ఎన్నికల ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని పీఠం కోసం భారత సంతతికి చెందిన రిషి సునక్, ఆ దేశ మాజీమంత్రి లిజ్ ట్రస్‌లు తుదిపోరులో నిలిచారు. 
 
ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నారు. అయితే, బ్రిటన్ మీడియా వర్గాల సమాచారం మేరకు లిజ్ ట్రస్ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. వీరిద్దరి భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలు శుక్రవారం సాయంత్రంతో ముగిసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 1.60 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉండగా వీరంతా ఆగస్టు నెల నుంచి పోస్ట్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments