Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితాలు - రిషి సునక్ గెలిచేనా?

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (13:16 IST)
బ్రిటన్ దేశ తదుపరి ప్రధానమంత్రి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గత కొన్ని రోజులుగా సాగుతూ వచ్చిన ఈ ఎన్నికల ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని పీఠం కోసం భారత సంతతికి చెందిన రిషి సునక్, ఆ దేశ మాజీమంత్రి లిజ్ ట్రస్‌లు తుదిపోరులో నిలిచారు. 
 
ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నారు. అయితే, బ్రిటన్ మీడియా వర్గాల సమాచారం మేరకు లిజ్ ట్రస్ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. వీరిద్దరి భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలు శుక్రవారం సాయంత్రంతో ముగిసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 1.60 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉండగా వీరంతా ఆగస్టు నెల నుంచి పోస్ట్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments