Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా టైఫూన్.. వియత్నాంలో 141 మంది మృతి.. 59మంది గల్లంతు (video)

సెల్వి
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (12:11 IST)
Typhoon Yagi
చైనా టైఫూన్ పర్యవసానంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా వియత్నాం ప్రాంతంలో 141 మంది మరణించారు. 59 మంది తప్పిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 
 
మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్‌కు చెందినవారు, 45 మంది లావో కై ప్రావిన్స్‌కు చెందినవారు. 37 మంది యెన్ బాయి ప్రావిన్స్‌కు చెందినవారు.
 
క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే లో రివర్ డైక్ నది నీటి పెరుగుదల కారణంగా గేట్లు తెగాయని తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు మంగళవారం ధృవీకరించారు.
 
రాజధాని హనోయిలోని రెడ్ నదిలో వరదల కారణంగా బుధవారం మధ్యాహ్నానికి అత్యధిక స్థాయికి చేరుకుంటాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో-మెటియరోలాజికల్ ఫోర్‌కాస్టింగ్ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments