Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన పరాగ్ అగర్వాల్‌కు రూ.344 కోట్ల పరిహారం

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (19:52 IST)
ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన సీఈవో అనురాగ్ పరాగ్‌కు రూ.344 కోట్ల పరిహారం లభించనుంది. ట్విటర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అంతకుముందు వరకు ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కైవసం చేసుకోగానే పరాగ్ అగర్వాల్‌తో పాటు టాప్ ఎగ్జిక్యూటివ్‌పై వేటు వేశారు. 
 
పరాగ్ గత 2021 నవంబరులో ట్విటర్ సీఈవోగా నియమితులయ్యారు. అప్పటివరకు ఈ బాధ్యతలను చూసిన జాక్ డోర్సే తన వారసుడుగా పరాగ్‌ పేరును ప్రతిపాదించారు. దీంతో ఆయన సీఈవోగా నియమితులైన 12 నెలల లోపు తొలగిస్తే చట్ట ప్రకారం 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 
 
అంటే మన దేశ కరెన్సీలో సుమార్ రూ.344 కోట్లు. అయినప్పటికీ పరాగ్ అగర్వాల్ కోణం నుంచి చూస్తే ఈ పరిహారం పెద్ద మొత్తం కాదు. ఎందుకంటే గత 2021లో ఆయన అందుకున్న పారితోషికం 30.4 మిలియన్ డాలర్లు. అంటే రూ.250 కోట్లు. ఇపుడు ఈ పరిహారం ఒక యేడాది వేతనంతో సమానం. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments