Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి.. 12 మంది మృతి

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (20:57 IST)
ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర కాబుల్లో రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘాన్ పోలీసులు తెలిపారు. మరో 15 మందికి గాయాలయ్యాయని చెప్పారు. ఈ పేలుడులో ముస్లిం మతగురువు కూడా మృతి చెందారని పోలీసు ప్రతినిధి ఫెర్డాస్ ఫరామార్జ్ తెలిపారు.
 
మసీదులో ప్రార్థనలు ప్రారంభమయిన వెంటనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. అయితే.. ఈ బాంబు దాడికి తామే బాధ్యులం అంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. కానీ, మతగురువు లక్ష్యంగానే ఈ బాంబు దాడి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. 
 
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అఫ్గాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఒప్పందం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments