టర్కీలో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.8 తీవ్రతగా నమోదు

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (09:48 IST)
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 7.8గా నమోదైంది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో దక్షిణ టర్కీలోని నూర్దగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైవుందని జర్మన్ రీసెర్స్ సెంటర్ ఫర్ జియో సైన్సెన్స్ తెలిపింది. భూకంప కేంద్రాన్ని నుర్దగీ పట్టణానికి 7 కిలోమీటర్లదూరంలో గుర్తించారు. 
 
భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్టు పేర్కొంది. దీని ప్రభావం సైప్రస్, గ్రీస్, జోర్డాన్, లెబనాన్‌లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, భూకంప ప్రభావంతో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. అయితే, ఈ భూకంపం ప్రభావం కారణంగా ఐదుగురు చనిపోయినట్టు ప్రాథమికంగా అందుతున్న సమాచారం అలాగే, 50కి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments