Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.8 తీవ్రతగా నమోదు

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (09:48 IST)
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 7.8గా నమోదైంది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో దక్షిణ టర్కీలోని నూర్దగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైవుందని జర్మన్ రీసెర్స్ సెంటర్ ఫర్ జియో సైన్సెన్స్ తెలిపింది. భూకంప కేంద్రాన్ని నుర్దగీ పట్టణానికి 7 కిలోమీటర్లదూరంలో గుర్తించారు. 
 
భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్టు పేర్కొంది. దీని ప్రభావం సైప్రస్, గ్రీస్, జోర్డాన్, లెబనాన్‌లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, భూకంప ప్రభావంతో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. అయితే, ఈ భూకంపం ప్రభావం కారణంగా ఐదుగురు చనిపోయినట్టు ప్రాథమికంగా అందుతున్న సమాచారం అలాగే, 50కి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments