Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఘటనల కంటే కరోనా డేంజర్.. ఇన్ఫెక్షన్ల రేటు అప్

Webdunia
గురువారం, 7 మే 2020 (13:27 IST)
9/11 దాడి, రెండవ ప్రపంచ యుద్ధం ఘటనల కన్నా కరోనా మహమ్మారి అమెరికాను తీవ్రంగా దెబ్బతీసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పేర్కొన్నారు. వైట్‌ హౌస్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఇది పెర్ల్‌ హార్బర్‌ కన్నా, ప్రపంచ వాణిజ్య కేంద్రాలైనా ట్విన్‌ టవర్స్‌పై దాడి కన్నా ఘోరంగా ఉందని, ఇలాంటివి ఎప్పుడూ జరగకూడదన్నారు. 
 
మరోవైపు అమెరికాలో లాక్ డౌన్‌ నిబంధనలు ఎత్తివేసిన రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఒక్కరోజులో సుమారు 20 వేల కొత్త కేసులు నమోదు కాగా, వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. 
 
లాక్ డౌన్‌ నిబంధనలను సడలించడమే ఇందుకు కారణమని, ఇన్ఫెక్షన్‌ రేటును అదుపు చేయకుంటే ఎంతోమంది మరణించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు మృతిచెందవచ్చని అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments