Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాపై వైఖరి మారిపోయింది.. కరోనాను వూహాన్‌లోనే అంతం చేయాల్సింది..

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (18:50 IST)
చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మండిపడ్డారు. చైనాపై తమ వైఖరి పూర్తిగా మారిపోయిందని.. ఇందుకు ప్రాణాంతక కరోనా మహమ్మారి తమ దేశాన్ని కకావికలం చేయడమేనని చెప్పారు. చైనా ఈ మహమ్మారిని వుహాన్‌లోనే అంతం చేయాల్సిందని, అలా చేసి ఉంటే ప్రపంచానికి ఈ స్థాయిలో బాధ ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
కరోనా మహమ్మారి నుంచి అమెరికన్లను రక్షించుకొనేందుకు దూకుడుగా విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. కాగా, మోసం, వంచన, కప్పిపుచ్చుకోవడం కారణంగానే వైరస్‌ ప్రపంచమంతా పాకిందని ట్రంప్ గతంలోనే చైనాను విమర్శించారు. 
 
ప్రస్తుతం 70 శాతం ప్రాంతాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. అందువల్ల కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మరింత కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments