Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాపై వైఖరి మారిపోయింది.. కరోనాను వూహాన్‌లోనే అంతం చేయాల్సింది..

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (18:50 IST)
చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మండిపడ్డారు. చైనాపై తమ వైఖరి పూర్తిగా మారిపోయిందని.. ఇందుకు ప్రాణాంతక కరోనా మహమ్మారి తమ దేశాన్ని కకావికలం చేయడమేనని చెప్పారు. చైనా ఈ మహమ్మారిని వుహాన్‌లోనే అంతం చేయాల్సిందని, అలా చేసి ఉంటే ప్రపంచానికి ఈ స్థాయిలో బాధ ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
కరోనా మహమ్మారి నుంచి అమెరికన్లను రక్షించుకొనేందుకు దూకుడుగా విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. కాగా, మోసం, వంచన, కప్పిపుచ్చుకోవడం కారణంగానే వైరస్‌ ప్రపంచమంతా పాకిందని ట్రంప్ గతంలోనే చైనాను విమర్శించారు. 
 
ప్రస్తుతం 70 శాతం ప్రాంతాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. అందువల్ల కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మరింత కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments