Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవతితల్లి బుద్ధేంటో చూపెట్టింది.. శిశువు మర్మాంగాన్ని కోసేసింది...

సవతి తల్లి బుద్ధేంటో చూపెట్టింది ఓ కిరాతకురాలు. రెండో పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఆ పెళ్లిని సవతి శిశువుపై చూపెట్టింది. తల్లిలేని బిడ్డ అనే కనికరం లేకుండా ఆ బిడ్డ మర్మాంగాన్ని కోసి పారేసింది. దీంతో రెండ

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (17:09 IST)
సవతి తల్లి బుద్ధేంటో చూపెట్టింది ఓ కిరాతకురాలు. రెండో పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఆ పెళ్లిని సవతి శిశువుపై చూపెట్టింది. తల్లిలేని బిడ్డ అనే కనికరం లేకుండా ఆ బిడ్డ మర్మాంగాన్ని కోసి పారేసింది. దీంతో రెండు నెలల వయస్సున్న ఆ బాలుడు కన్నుమూశాడు. ఈ ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నైజీరియా రాజ‌ధాని అబుజా శివార్ల‌లోని వాడ ప్రాంతానికి చెందిన దౌడా అని వ్య‌క్తి మొద‌టి భార్య మ‌ర‌ణించ‌డంతో బ‌రౌతు (17)ను అత‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. శిశువు పేరు దౌడా బుహారి. ఈ బిడ్డను ప్ర‌స‌వించిన వెంట‌నే.. మొద‌టి భార్య మ‌ర‌ణించింది. 
 
రెండో పెళ్ళి ఇష్టం లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమ‌యంలో ఆమె బుహారి అంగాన్ని కోసి పారేసింది. దీనితో ఆ బాబును ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స‌తో పాటు అంగాన్ని మ‌ళ్లీ అతికించ‌డానికి యుకేకు త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు మూడుసార్లు ఆప‌రేష‌న్ చేశారు. అయిన‌ప్ప‌టికీ సున్నితమైన నరాలు తెగడంతో డాక్టర్లు మూడుసార్లు శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ చిన్నారి కన్నుమూశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం