Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతినిద్ర అనర్థదాయకం... ఎన్ని గంటలు దాటి నిద్రపోతే ప్రమాదం...

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2015 (21:51 IST)
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.... అతినిద్రా లోలుడు తెలివిలేని మూర్ఖుడు అని ఆనాడు కృష్ణపరమాత్మ చెప్పినట్లు మనం సినిమాల్లో చూశాం. ఇప్పుడు ఇదే నిజమని అంటున్నారు శాస్త్రజ్ఞులు. రోజుకు 9 గంటలకు మించి నిద్రపోయేవారు త్వరగా పరలోకానికి పయనమవుతారని అంటున్నారు. ఆల్కహాల్, ధూమపానం సేవించడం కన్నా ఈ నిద్ర చాలా అపాయమని చెపుతున్నారు. 
 
రోజులో ఎక్కువ గంటలు నిద్రపోవడం, ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలపై వారు పరిశోధనలు చేశారు. ఈ అంశంపై 2,30,000 మంది ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేశాక ఈ నిర్ణయాన్ని వారు తెలిపారు. సరాసరి రోజుకు 6 గంటలు నిద్ర చాలని అంటున్నారు. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారు కూడా ప్రమాదంలో ఉన్నట్లే.

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

Show comments