Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణంగా భారత్‌ పరిస్థితి.. సైన్యాన్ని దించండి: అమెరికా

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:28 IST)
ఇండియాలో కరోనా పెద్ద ఎత్తున ఆందోళనకర స్థాయిలో ఉందంటూ అమెరికాకు చెందిన నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేసారు.

తక్షణమే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలనీ, సర్వ శక్తులు ఉపయోగించి కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపాలంటూ అయన సూచించారు.

కరోనా రోగులకు వైద్య సామగ్రి పంపిస్తే సరిపోదు అని, వైద్య సిబ్బందిని కూడా భారత్‌కి పంపి గడ్డు కాలంలో ఉన్న దేశాన్ని రక్షించాలని అయన కోరారు. ఇప్పటికే రెండు కోట్ల మందికి ఈ వైరస్ సోకగా రెండు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments