Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధాని క్షేమం...ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:10 IST)
కరోనా వైరస్ తో విలవిల్లాడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌  క్షేమంగా బయటపడ్డారు. ఆయన నుంచి ఆస్పత్రి డిశ్చార్జ్‌ అయ్యారు.

గత ఆదివారం నుంచి ఆయన సెయింట్ థామస్ హాస్పిటల్‌లో ఐసీయూలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజుల పాటు బోరిస్‌  బకింగ్‌హామ్‌షైర్ నివాసంలో  విశ్రాంతి తీసుకుంటారని డౌనింగ్‌ స్ట్రీట్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

కోవిడ్‌-19లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఏప్రిల్‌ 5న ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు. ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్ అందించారు. పరిస్థితి మెరుగుపడటంతో జాన్సన్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు.

సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన  నేషనల్‌ హెల్త్ స్టాఫ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని బోరీస్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments