Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డు ధర రూ.30... ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (10:30 IST)
అధిక పోషకాలు, తక్కువ ధరలో లభించి ఆహరం గుడ్డు మాత్రమే. అయితే ఒక గుడ్డు ధర ఇప్పుడు రూ.30 పలుకుతోంది. డజను గుడ్ల ధర రూ.350కి పైమాటే. ఇది విని వామ్మో అంత ధరా? అని షాక్‌ అవ్వకండి.

ఈ ధరలు మనదేశంలో కాదు. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో. ఇటీవల పాకిస్తాన్‌లో నిత్యవసర ఆహార పదార్ధాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గుడ్డు ధర రూ.30 పలుకుతుంటే, పంచదార ధర రూ.100కి పైగా ఉంది. ఇక కిలో అల్లం ధర రూ.1000కి పైగా పలుకుతోంది.

ధరలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌, ఆ ధరలను అదుపు చేయలేకపోతున్నారు. కరోనా కారణంగా దేశం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోంది. ఆదాయం పెంచుకునేందుకు పన్నులు పెంచగా ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బును విత్‌ డ్రా చేసుకుంటున్నారు.

పెద్ద మొత్తంలో విత్‌ డ్రాలు పెరగడంతో దేశంలో పెద్ద సంఖ్యలో నోట్ల ముద్రణ జరుగుతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments