Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డు ధర రూ.30... ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (10:30 IST)
అధిక పోషకాలు, తక్కువ ధరలో లభించి ఆహరం గుడ్డు మాత్రమే. అయితే ఒక గుడ్డు ధర ఇప్పుడు రూ.30 పలుకుతోంది. డజను గుడ్ల ధర రూ.350కి పైమాటే. ఇది విని వామ్మో అంత ధరా? అని షాక్‌ అవ్వకండి.

ఈ ధరలు మనదేశంలో కాదు. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో. ఇటీవల పాకిస్తాన్‌లో నిత్యవసర ఆహార పదార్ధాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గుడ్డు ధర రూ.30 పలుకుతుంటే, పంచదార ధర రూ.100కి పైగా ఉంది. ఇక కిలో అల్లం ధర రూ.1000కి పైగా పలుకుతోంది.

ధరలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌, ఆ ధరలను అదుపు చేయలేకపోతున్నారు. కరోనా కారణంగా దేశం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోంది. ఆదాయం పెంచుకునేందుకు పన్నులు పెంచగా ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బును విత్‌ డ్రా చేసుకుంటున్నారు.

పెద్ద మొత్తంలో విత్‌ డ్రాలు పెరగడంతో దేశంలో పెద్ద సంఖ్యలో నోట్ల ముద్రణ జరుగుతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments