ప్రపంచంలోనే ఖరీదైన గొర్రె పిల్ల.. ధరెంతో తెలిస్తే షాకే

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (09:17 IST)
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెపిల్ల స్కాట్లాండ్ లో అమ్ముడుపోయింది. ఆ గొర్రెపిల్ల ధర ఎంతో తెలుసా! అక్షరాలా మూడున్నర కోట్ల రూపాయలు. ఇది వేలంలో అమ్ముడుపోయి ఆశ్చర్యంలో ముంచెత్తింది.

‘డబుల్‌ డైమండ్‌’ అనే 6 నెలల ఈ గొర్రెపిల్ల స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో టెక్సెల్‌ జాతికి చెందినది. యూకేలోని చెషైర్‌లోని మాక్లెస్ఫీల్డ్‌లో పుట్టి, పెరిగిన ఈ గొర్రెపిల్లను ముగ్గురు వ్యాపారులు కలిసి రూ.3.5 కోట్లకు దక్కించుకున్నారు.

టెక్సెల్‌ జాతికి చెందిన ఇలాంటి ప్రత్యేకమైన గొర్రెల మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే, వీటి ఉన్నికి డిమాండ్‌ ఎక్కువ. 2009లో ఓ గొర్రె రూ.2.2 కోట్లకు అమ్ముడుపోయింది.

దాని రికార్డును ‘డబుల్‌ డైమండ్‌’ బద్దలుకొట్టింది. గొర్రె మాంసం పట్ల విపరీతమైన క్రేజ్ చూపే దుబాయ్ షేక్ లు సైతం ఈ ధర విని షాకయ్యారు మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments