Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లు - కూరగాయల మార్కెట్ తరహాలో మనీ మార్కెట్ ఎక్కడుంది? (వీడియో)

ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో సోమాలియా ఒకటి. ఈ దేశంలోని పౌరుల్లో 80 శాతం మంది సముద్రపు దొంగలే. వీరి పేరెత్తితేనే నౌకా సిబ్బంది హడలెత్తిపోతారు. ఈ దేశ పౌరుల్లో 80 శాతం మంది పైరేట్స్‌గానే జీవిస్తున్నార

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (15:36 IST)
ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో సోమాలియా ఒకటి. ఈ దేశంలోని పౌరుల్లో 80 శాతం మంది సముద్రపు దొంగలే. వీరి పేరెత్తితేనే నౌకా సిబ్బంది హడలెత్తిపోతారు. ఈ దేశ పౌరుల్లో 80 శాతం మంది పైరేట్స్‌గానే జీవిస్తున్నారు. దీనికితోడు ఒక్కపైసా కూడా పన్ను చెల్లించరు. దీంతో ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. ఫలితంగా ఆ దేశం కడు పేదరికంలో మగ్గుతోంది. ఈ కారణంగా సొమాలియా కరెన్సీ విలువ కూడా గణనీయంగా పడిపోయింది.
 
ఎవరైనా విదేశీ పర్యాటకులు సోమాలియాకు వెళితే.. వారికి స్థానిక కరెన్సీ ఎంతో అవసరం. అలాంటివారు పది డాలర్ల నోటు ఇస్తే 5 కేజీల సోమాలియా కరెన్సీ నోట్లను ఇస్తారు. ఇందుకోసం మనకు ఏ విధంగా కూరగాయలు, పండ్లు మార్కెట్లు ఎలా ఉన్నాయో.. ఆ దేశంలో కూడా కరెన్సీ నోట్ల మార్కెట్లు ఉన్నాయి. ఎందుకంటే.. సోమాలియా దేశంలో ఒక అరటి పండు కొనాలంటే కనీసం ఒక కేజీ ఆ దేశ నోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కరెన్సీ నోట్ల మార్కెట్ ఏంటో ఈ వీడియోను చూస్తే మీకే తెలుస్తుంది. 

 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments