Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ సముద్రంలో చైనా కార్యకలాపాలు భారత్ బ్రేక్: మాలేకు నౌక!

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (10:58 IST)
చైనా కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ కదిలించింది. హిందూ మహా సముద్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కార్యకలాపాలకు బ్రేక్ వేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో యుద్ధ నౌకలను మోహరించిన భారత్, ఇప్పుడు మాల్దీవుల వైపు కదిలింది. 44,500 టన్నుల బరువైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్‌లను మాలేకు పంపింది. 
 
హిందూ మహా సముద్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చైనా కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ కదిలింది. ఇప్పటికే శ్రీలంకలో యుద్ధ నౌకలను మోహరించిన భారత్, ఇప్పుడు మాల్దీవుల వైపు కదిలింది. 44,500 టన్నుల బరువైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్‌లను మాలేకు పంపింది.
 
జనవరి 21 నుంచి రెండు రోజుల పాటు తొలిసారిగా కొలంబో నౌకాశ్రయంలో మకాం వేసిన విక్రమాదిత్య, సోమవారం నుంచి మూడు రోజుల పాటు మాలేలో ఉంటుందని, దానితో పాటు మిగిలిన చిన్న యుద్ధ నౌకలు తోడుంటాయని తెలిపారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments