Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరసులో బోల్తా పడిన పడవ... 135 మంది జలసమాధి

టాంజానియా దేశంలోని విక్టోరియా సరస్సులో పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (10:48 IST)
టాంజానియా దేశంలోని విక్టోరియా సరస్సులో పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఉకారా దీవికి సమీపాన విక్టోరియా సరసులో వెళుతున్న ఎంవీ న్యేరెరె పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో దాని సామర్థ్యం కంటే రెట్టింపు స్థాయిలో 200 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. సరుకులు కూడా భారీగా నింపడం కూడా ప్రమాదానికి మరొక కారణమని ప్రత్యక్ష సాక్షులు అన్నారు. 
 
దీంతోపాటు తీరం వద్ద గట్టుపైకి చేరేందుకు అందరు ఒకేసారి పరుగులు తీయడంతో పడవ పక్కకు ఒరిగిపోయిందన్నారు. ప్ర‌మాదం 40 మందిని రక్షించామన్నారు. ప‌డ‌వ బోల్తాకు కార‌ణ‌మైన అంద‌ర్నీ అరెస్టు చేయాలంటూ టాంజానియా ప్రెసిడెంట్ మ‌గుపులి ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments