Webdunia - Bharat's app for daily news and videos

Install App

350 మంది తాలిబన్ తీవ్రవాదుల హతం : కొరకరాని కొయ్యిలా పంజ్‌షిర్ ప్రావిన్స్

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (14:49 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని పూర్తిగా కైవసం చేసుకున్న తాలిబన్ తీవ్రవాదులకు పంజ్‌షిర్ ప్రావిన్స్ ప్రాంతం మాత్రం కొరకరాని కొయ్యిలా మారింది. ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టాలని భావించే తాలిబన్ తీవ్రవాదులను ఆ ప్రాంత వాసులు హతమార్చుతున్నారు. మంగళవారం ఒక్కరాత్రే ఏకంగా 350 మంది తాలిబన్ తీవ్రవాదులను పంజ్‌షిర్ ప్రాంత వాసులు హతమార్చారు. 
 
ముఖ్యంగా, పంజ్‌షిర్ ప్రావిన్స్‌లోని ప‌లు ప్రాంతాలు.. ప‌ర్వాన్ ప్రావిన్స్‌లోని జ‌బ‌ల్ స‌రాజ్ జిల్లా.. బ‌ఘ్లాన్ ప్రావిన్స్‌లోని రెండు జిల్లాల్లో తాలిబ‌న్లు, తిరుగుబాటుదారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో మృతుల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ స్పష్ట‌త లేక‌పోయినా.. తాము 350 మంది తాలిబ‌న్ల‌ను హ‌త‌మార్చామ‌ని, మ‌రో 40 మందిని బందీలుగా చేసుకున్నామ‌ని నార్త‌ర్న్ అల‌యెన్స్ ప్రకటించింది. 
 
గుల్‌బ‌హార్ నుంచి త‌మ పంజ్‌షిర్ లోయ‌లోకి అడుగుపెట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన తాలిబ‌న్ల‌పై తిరుగుబాటుదారులు దాడి చేసిన‌ట్లు టోలో న్యూస్ కూడా తెలిపింది. 'మిమ్మ‌ల్ని లోయ‌లోకి రానిస్తాము కానీ.. మళ్లీ బ‌య‌ట‌కు వెళ్ల‌నీయ‌ం' అంటూ' తాలిబ‌న్ల‌ను ఉద్దేశించి నార్త‌ర్న్ అలయెన్స్ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments