Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్‌ : అధ్యషుడు అష్రఫ్ ఘనీ రాజీనామా

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (17:51 IST)
తాలిబన్ తీవ్రవాదులు అనుకున్నంతపని చేశాయి. ఆప్ఘనిస్థాన్ దేశాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ దేశం నుంచి అమెరికా సారథ్యంలోని సంకీర్ణ బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్ తీవ్రవాదులకు పట్టుదొరికింది. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ వచ్చిన తాలిబన్ తీవ్రవాదు.. ఆదివారం ఆ దేశ రాజధాని కాబూల్ నగరాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తాలిబన్లు శాంతియుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం దేశ అధ్యక్షుడి బంగ్లాదేశ్‌కు బయల్దేరారు. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల వార్తా సంస్థ ధ్రువీకరించింది.
 
మరోవైపు, తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీని నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రక్రియకు మధ్యవర్తిగా అత్యున్నత స్థాయి జాతీయ సయోధ్య మండలి చీఫ్ అబ్దుల్లా అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు. 
 
అంతకుముందు తాలిబన్లు ఓ ప్రకటనలో కాబూల్ ప్రజలకు హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాము కాబూల్‌లోకి సైనికపరంగా ప్రవేశించబోమని తెలిపారు. తాము శాంతియుతంగానే కాబూల్‌లోకి ప్రవేశించినట్టు వెల్లడించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments