Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ ఉగ్రవాదికి అత్యంత భారీ భద్రత కల్పించిన పాకిస్థాన్

పాకిస్థాన్ కేంద్రంగా చేసిన భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. దీన్ని పాకిస్థాన్ తోస

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (11:28 IST)
పాకిస్థాన్ కేంద్రంగా చేసిన భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. దీన్ని పాకిస్థాన్ తోసిపుచ్చింది. పైగా, అంతర్జాతీయ ఉగ్రవాదికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. పైగా, అతనికి పాకిస్థాన్‌లో ఘన స్వాగతం లభించింది. 
 
అమెరికా ప్రకటన తర్వాత తొలిసారి ఆయన ముజఫరాబాద్‌ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించాడు. దీనికి ప్రభుత్వం భారీ భద్రత కల్పించడాన్ని చూసి ప్రపంచం విస్తుపోయింది. పాక్ తాజా వైఖరితో ఉగ్రవాదులపై ఆ దేశానికున్న ప్రేమ మరోమారు బహిర్గతమైంది. 
 
కాగా, సలాహుద్దీన్‌కు ప్రజలు ఘనస్వాగతం పట్టడం, అతడి ప్రెస్ మీట్‌కు ప్రభుత్వం భారీ భద్రత కల్పించడాన్ని చూస్తే ఉగ్రవాదులకు పాక్ భూతల స్వర్గమన్న విషయం మరోమారు తేటతెల్లమైందని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ తన తాజా చర్యతో అమెరికాను ఘోరంగా అవమానించడమేనని వారు అంటున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments